ETV Bharat / state

విజయవాడ కనకదుర్గానగర్​లో చోరీ

author img

By

Published : Aug 17, 2020, 10:42 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గానగర్​లో దొంగతనం జరిగింది. రూ ఒక లక్షా యాభైవేల నగదు, 80 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి

theft at kanakadurga nagar
విజయవాడ కనకదుర్గా నగర్​లో చోరి

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గానగర్​లో చోరీ జరిగింది. తాళం వేసిన బీరువాలో నగదు, నగలను దొంగలించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు.. రూ ఒక లక్షా యాభైవేల నగదు, 80 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గానగర్​లో చోరీ జరిగింది. తాళం వేసిన బీరువాలో నగదు, నగలను దొంగలించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు.. రూ ఒక లక్షా యాభైవేల నగదు, 80 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్న బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.