ETV Bharat / state

'విద్యార్థులకు డిజిటల్ తరగతులు పునరుద్ధరించాలి' - eluri sambasiva rao latest news

తెదేపా సీనియర్‌ నేత ఏలూరు సాంబశివరావు రాష్ట్రంలో డిజిటల్, వర్చువల్ తరగతులు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. డిజిటల్​ తరగతులను తెలుగుదేశం పార్టీ ఎంతగానో ప్రోత్సహించిందని గుర్తు చేశారు.

eluri sambasiva rao
తెదేపా సీనియర్‌ నేత ఏలూరు సాంబశివరావు
author img

By

Published : Apr 26, 2020, 7:20 PM IST

రాష్ట్రంలో డిజిటల్, వర్చువల్ తరగతులు పునరుద్ధరించాలని తెదేపా సీనియర్‌ నేత ఏలూరు సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా ప్రభావం మరింత కాలం కొనసాగే అవకాశం ఉన్నందున విద్యార్ధులకు వర్చువల్, డిజిటల్ తరగతులు నిర్వహించడం ఎంతో ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిందని గుర్తు చేశారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో డిజిటల్, వర్చువల్ తరగతులు పునరుద్ధరించాలని తెదేపా సీనియర్‌ నేత ఏలూరు సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా ప్రభావం మరింత కాలం కొనసాగే అవకాశం ఉన్నందున విద్యార్ధులకు వర్చువల్, డిజిటల్ తరగతులు నిర్వహించడం ఎంతో ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపిందని గుర్తు చేశారు.

ఇవీ చూడండి:

'మహిళల్ని రుణ విముక్తుల్ని చేస్తానన్న హామీ ఏమైంది..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.