ETV Bharat / state

పోలింగ్ బూత్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం

విజయవాడ గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.

author img

By

Published : May 22, 2019, 7:01 AM IST

పోలింగ్ ఏజెంట్ల సమావేశం
పోలింగ్ బూత్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం

మైలవరం తెదేపా అభ్యర్థి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు తీసుకోవల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై సూచనలు చేశారు. విజయవాడ గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్ల కు అవగాహన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

పోలింగ్ బూత్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం

మైలవరం తెదేపా అభ్యర్థి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు తీసుకోవల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై సూచనలు చేశారు. విజయవాడ గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్ల కు అవగాహన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి.

కేంద్రంలో భాజపాదే అధికారం: మాధవ్


Lucknow (Uttar Pradesh), May 21 (ANI): Uttar Pradesh Chief Minister Yogi Adityanath visited Hanuman Setu Temple in Uttar Pradesh's capital city Lucknow today. He offered prayers at Hanuman Setu Temple two days ahead of the Lok Sabha election results. Bharatiya Janata Party (BJP) state president of Uttar Pradesh Mahendra Nath Pandey accompanied Yogi Adityanath while visiting the temple.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.