ETV Bharat / state

అన్ని మండల కేంద్రాల్లో ధర్మపరిరక్షణ దీక్షలు: చంద్రబాబు

author img

By

Published : Jan 22, 2021, 12:27 PM IST

అన్ని మండల కేంద్రాల్లో తెదేపా ధర్మపరిరక్షణ దీక్షలు చేపట్టనుంది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

chandra babu on attacks on temples
chandra babu on attacks on temples

అన్ని మండల కేంద్రాల్లో ధర్మపరిరక్షణ దీక్షలు చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రను అడ్డుకోవడంపై నిరసన తెలపాలన్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఇతర నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు, వందలాది దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా తెదేపా దీక్షలు చేపట్టనుందని తెలిపారు.

అన్ని మండల కేంద్రాల్లో ధర్మపరిరక్షణ దీక్షలు చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రను అడ్డుకోవడంపై నిరసన తెలపాలన్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఇతర నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు, వందలాది దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా తెదేపా దీక్షలు చేపట్టనుందని తెలిపారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.