ETV Bharat / state

తెదేపా నేతల అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన - విజయవాడలో తెదేపా నేతల కొవ్వొత్తుల నిరసన

తెలుగుదేశం నేతల అరెస్టులు నిరసిస్తూ.. మాజీ మంత్రి పీతల సుజాత ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సీఎం జగన్ నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

tdp leaders  Candle light   protest in vijayawada
విజయవాడలో తెదేపా నేతల కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Jun 15, 2020, 12:32 AM IST

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆమె ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సీఎం జగన్​ తెదేపా నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక వనరులు, గనులు ఇసుక వనరులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి..

గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెదేపా ఆర్థిక సాయం

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆమె ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సీఎం జగన్​ తెదేపా నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక వనరులు, గనులు ఇసుక వనరులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి..

గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు తెదేపా ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.