ETV Bharat / state

రివర్స్ టెండరింగ్ అంటే ఇదే: లోకేశ్

జగన్ ప్రభుత్వ తీరుపై ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు.. మాజీ మంత్రి లోకేశ్. ఈ సారి రివర్స్ టెండరింగ్​తో పాటు.. తెదేపా శ్రేణుల మీద దాడులపై వరుస ట్వీట్​లు చేశారు. రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడమా అని ప్రశ్నించారు.

author img

By

Published : Jul 5, 2019, 1:34 PM IST

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేల సంస్థలకు టెండర్ కట్టపెట్టడమే అని ఆలస్యంగా అర్థమయ్యిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కంపెనీలు ఉండాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ వైకాపా నాయకులు... గురువారం కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులో చొరబడి తుపాకీతో బెదిరించారని ఆరోపించారు.

రెండు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే మనుషులమంటూ కడప జిల్లా మైలవరం మండలంలోని ఓ సోలార్ పార్క్ లోని ప్యానల్స్ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్యేలు పగలగొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదని... ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యకాండ కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ పోయి... అధికార పార్టీ నాయకుల చేతుల్లో ధ్వంసమైన సోలార్ ప్యానల్స్, ఆ పార్టీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.

  • రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది @ysjagan గారు. pic.twitter.com/bRmgEjQoPX

    — Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారు.

    — Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి.

    — Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : రాష్ట్రంపై వయో భారం... తగ్గుతున్న యువతరం

రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేల సంస్థలకు టెండర్ కట్టపెట్టడమే అని ఆలస్యంగా అర్థమయ్యిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కంపెనీలు ఉండాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ వైకాపా నాయకులు... గురువారం కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులో చొరబడి తుపాకీతో బెదిరించారని ఆరోపించారు.

రెండు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే మనుషులమంటూ కడప జిల్లా మైలవరం మండలంలోని ఓ సోలార్ పార్క్ లోని ప్యానల్స్ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్యేలు పగలగొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదని... ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యకాండ కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ పోయి... అధికార పార్టీ నాయకుల చేతుల్లో ధ్వంసమైన సోలార్ ప్యానల్స్, ఆ పార్టీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.

  • రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది @ysjagan గారు. pic.twitter.com/bRmgEjQoPX

    — Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారు.

    — Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి.

    — Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : రాష్ట్రంపై వయో భారం... తగ్గుతున్న యువతరం

Intro:ap_vja_12_04_vektitva_sadasu_av_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక క సాంకేతిక విశ్వవిద్యాలయం త్రిబుల్ ఐటీ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రీయ శిక్ష అభియాన్ (రూసా) సంచాలకుడైన శ్రీ హరి ప్రసాద్ గారిచే వ్యక్తిత్వ వికాసం సంభాషణ నైపుణ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిక్ నెంబర్ 810 ఫోన్ నెంబర్8008020314)


Body:వ్యక్తిత్వ వికాసం పై విద్యార్థులకు అవగాహన సదస్సు


Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన సదస్సు ఏర్పాటు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.