ETV Bharat / state

పెరిగిన ధరలను తగ్గించాలి: బోండా ఉమ

author img

By

Published : Feb 6, 2021, 5:22 PM IST

విజయవాడ ధర్నా చౌక్​లో తెదేపా నేత బోండా ఉమ నిరసన చేపట్టారు. పెరిగిన నిత్యావసరాలు, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

tdp leader bonda uma protest in vijayawada dharna chowk
విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన

వైకాపా ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఉపాధి కోల్పోయారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన తెలిపారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఉపాధి కోల్పోయారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన తెలిపారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.