ETV Bharat / state

గూడవల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

author img

By

Published : Apr 5, 2021, 10:30 AM IST

విజయవాడ రూరల్ మండలంలో ఓ వ్యక్తి అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యుత్తు ట్పాన్స్​ఫార్మర్​పై వేలాడుతూ కనిపించిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Suspect Death
Suspect Death

కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందారు. చెన్నై-కోల్​కతా జాతీయ రహదారి పక్కన పీ.ఎమ్.జీ కంపెనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు ట్రాన్స్​ఫార్మర్​పై వేలాడుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి వివరాలు సేకరిస్తున్నారు.

కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందారు. చెన్నై-కోల్​కతా జాతీయ రహదారి పక్కన పీ.ఎమ్.జీ కంపెనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు ట్రాన్స్​ఫార్మర్​పై వేలాడుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: అవినీతి చేయకూడదనే సినిమాల్లో నటిస్తున్నా : పవర్ స్టార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.