ETV Bharat / state

అసత్య ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు: బాబూరావు

మంత్రి బొత్స సత్యనారాయణపై పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

author img

By

Published : Jun 11, 2021, 4:28 PM IST

State Convener of the Urban Civil Federation baburao
పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు

అసత్య ప్రకటనలతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను మోసం చేస్తున్నారని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు ఆరోపించారు. పదిహేను శాతానికి మించి ఆస్తి, చెత్త పన్ను పెరగదని చెప్తున్న మంత్రి.. ఆ అంశాన్ని నోటిఫికేషన్​లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురు దాడి చేస్తారా అని నిలదీశారు. ఈ నెల‌ 16, 17 తేదీలలో పన్ను పెంపు నోటిఫికేషన్​లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలకు వివరిస్తామని బాబురావు స్పష్టం చేశారు.

అసత్య ప్రకటనలతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను మోసం చేస్తున్నారని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు ఆరోపించారు. పదిహేను శాతానికి మించి ఆస్తి, చెత్త పన్ను పెరగదని చెప్తున్న మంత్రి.. ఆ అంశాన్ని నోటిఫికేషన్​లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురు దాడి చేస్తారా అని నిలదీశారు. ఈ నెల‌ 16, 17 తేదీలలో పన్ను పెంపు నోటిఫికేషన్​లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలకు వివరిస్తామని బాబురావు స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

Jagan Delhi Tour: 'పౌరసరఫరాల శాఖకు రూ.2,339 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.