ETV Bharat / state

తిరుపతమ్మ తల్లి దేవస్థానం మాజీ ఛైర్ పర్సన్ కన్నుమూత

తెదేపా మహిళా నేత, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి దేవస్థానం మాజీ ఛైర్ పర్సన్ నూతలపాటి సుగుణమ్మ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు.

author img

By

Published : Sep 23, 2019, 5:31 AM IST

తిరుపతమ్మ తల్లి దేవస్థానం మాజీ ఛైర్ పర్సన్ కన్నుమూత

కృష్ణా జిల్లా పెనుగొంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ ఛైర్ పర్సన్ నూతలపాటి సుగుణమ్మ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. 2003 నుంచి 2005 వరకు చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తించి ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో సుగుణమ్మ క్రియాశీల నాయకురాలిగా పని చేశారు. ఆమె మృతి పట్ల మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎమ్మెల్సీ తొండపు జనార్ధన్ సంతాపం తెలిపారు.

కృష్ణా జిల్లా పెనుగొంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ ఛైర్ పర్సన్ నూతలపాటి సుగుణమ్మ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. 2003 నుంచి 2005 వరకు చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తించి ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో సుగుణమ్మ క్రియాశీల నాయకురాలిగా పని చేశారు. ఆమె మృతి పట్ల మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎమ్మెల్సీ తొండపు జనార్ధన్ సంతాపం తెలిపారు.

ఇవీ చూడండి-ఇటీవల మృతి చెందిన తెదేపా నేతలకు సిడ్నీలో నివాళులు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_34_22_chori_annavaram_p_v_raju_av_AP10025_SD. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం లో ఓ దొంగ చోరీకి పాల్పడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొండపై నిలిపి ఉన్న ఓ భక్తుడి కారు అద్దాలు పగులగొట్టి చోరీ చేసి పరారయ్యాడు. తణుకు కు చెందిన శ్రీనివాస్ అన్నవరం వచ్చి కారు పార్క్ చేసి దర్శనానికి వెళ్లి వచ్చే సరికి పెద్ద పెద్ద రాళ్ళ తో కారు ముందు వెనుక అద్దాలు పగలగొట్టి లోపల బ్యాగ్ లో ఉన్న 20 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు చోరీ చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:ఓవర్...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.