ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె. అగ్రహారం పాలేరు వాగులో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. మృతుడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.

author img

By

Published : May 26, 2020, 9:39 AM IST

one died due to fallen in paleru pond
యువకుడు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె.అగ్రహారం గ్రామం పరిధిలోని పాలేరు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. అతడిని జగ్గయపేటకు చెందిన లీలా కృష్ణగా గుర్తించారు.

జగ్జయ్యపేటలోని జ్యూస్ షాప్​లో పనిచేస్తున్న లీలా కృష్ణ నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె.అగ్రహారం గ్రామం పరిధిలోని పాలేరు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. అతడిని జగ్గయపేటకు చెందిన లీలా కృష్ణగా గుర్తించారు.

జగ్జయ్యపేటలోని జ్యూస్ షాప్​లో పనిచేస్తున్న లీలా కృష్ణ నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ప్రియుడిపై కత్తితో దాడి... ఆపై ఆత్మాహత్యాయత్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.