ETV Bharat / state

స్వర్ణ భారత్ ట్రస్టుకు.. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ - latest news about niti aayog vice chairman

రాష్ట్ర పర్యటనలో ఉన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్.. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టును సందర్శించారు. ట్రస్టులో ఏర్పాటుచేసిన వ్యవసాయ ఆధారిత స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు.

neetiaayog
author img

By

Published : Sep 13, 2019, 9:06 PM IST

స్వర్ణ భారత్ ట్రస్టును సందర్శించిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్​ను సందర్శించారు. కలెక్టర్ ఇంతియాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను రాజీవ్ కుమార్ పరిశీలించారు. అనంతరం పెద ఆవుటిపల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. ఆత్కూరు​లో... ప్రకృతి వ్యవసాయం విధానంతో సాగుచేస్తోన్న పెరటి కూరగాయాలను తిలకించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో 13 జిల్లాలకు చెందిన రైతులు ఏర్పాటు చేసిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ సాగు ప్రదర్శనలను తిలకించారు. ఆరోగ్య భారత్ సాధ్యం కావాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాలని, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రకృతి వ్యవసాయ రైతులు, శిక్షకులతో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ ముఖ్య సలహాదారు విజయ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమార్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

స్వర్ణ భారత్ ట్రస్టును సందర్శించిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్​ను సందర్శించారు. కలెక్టర్ ఇంతియాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను రాజీవ్ కుమార్ పరిశీలించారు. అనంతరం పెద ఆవుటిపల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. ఆత్కూరు​లో... ప్రకృతి వ్యవసాయం విధానంతో సాగుచేస్తోన్న పెరటి కూరగాయాలను తిలకించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో 13 జిల్లాలకు చెందిన రైతులు ఏర్పాటు చేసిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ సాగు ప్రదర్శనలను తిలకించారు. ఆరోగ్య భారత్ సాధ్యం కావాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాలని, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రకృతి వ్యవసాయ రైతులు, శిక్షకులతో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ ముఖ్య సలహాదారు విజయ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమార్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్​తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ నేడు భేటీ

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సామాజిక ఆసుపత్రి భవనం ఆధునికీకరణ పనుల కు పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి శంకుస్థాపన చేశారు ఐటిడిఏ ప్రత్యేక నిధులు రూ 40 లక్షలు మంజూరు కావడంతో శుక్రవారం సామాజిక ఆస్పత్రి ఆవరణలో శంకుస్థాపన చేశారు మంజూరైన నిధులతో భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు ఆస్పత్రిలో పరికరాల కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు అలాగే గిరిజన మండలం గా పాతపట్నం గుర్తించడంతో అంబులెన్స్ ను మంజూరు చేశారు ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్ను ప్రారంభించారు ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వయంగా వాహనాన్ని నడిపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు


చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ప


Conclusion:ఫ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.