నల్సార్ విశ్వవిద్యాలయం గత సెప్టెంబర్లో ఏపీ పోలీస్ సీఐడీతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నలుగురు విద్యార్థుల బృందం రెండు నెలల ఇంటర్న్షిప్ కోసం రాష్ట్రానికి వచ్చింది. వారు గురువారం డీజీపీ గౌతమ్సవాంగ్ను కలిశారు. వీరికి ఏపీ పోలీస్ మాన్యువల్లోని ప్రోసీజర్లు, కోర్టుల్లో ప్రత్యేక కేసులు, పూర్వపు జడ్జిమెంట్ల అనలైజింగ్, వివిధ కేసుల్లో ఎస్వోపీస్, చట్టాల అమలు పనితీరు గురించి సీఐడీ అవగాహన కల్పించనుంది.
ఇదీచదవండి