ETV Bharat / state

మైలవరంలో పంచాయతీ కార్మికుల ఆందోళన - village workers protest in mylavaram

తమను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని మైలవరం గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు.

మైలవరంలో పంచాయతీ కార్మికుల ఆందోళన
author img

By

Published : Oct 28, 2019, 11:55 PM IST

మైలవరంలో పంచాయతీ కార్మికుల ఆందోళన

సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మైలవరం గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేశారు. తమతో సహా గ్రీన్ అంబాసిడర్ (హరిత రాయబారి) ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని...జీఓ నెంబర్ 142,132 లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కులు సాధించేందుకు 3 రోజులు విధులు బహిష్కరించైనా ఆందోళన చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ గ్రామస్థుల ఆందోళన

మైలవరంలో పంచాయతీ కార్మికుల ఆందోళన

సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మైలవరం గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేశారు. తమతో సహా గ్రీన్ అంబాసిడర్ (హరిత రాయబారి) ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని...జీఓ నెంబర్ 142,132 లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కులు సాధించేందుకు 3 రోజులు విధులు బహిష్కరించైనా ఆందోళన చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ గ్రామస్థుల ఆందోళన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.