ETV Bharat / state

శ్రీమతి అమరావతి- మల్లిక

author img

By

Published : Oct 21, 2019, 1:54 PM IST

Updated : Oct 21, 2019, 11:02 PM IST

శ్రీమతి అమరావతి-2019 గా విజయవాడ పటమటకు చెందిన మల్లిక ఎంపికయ్యారు.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కోలాహలంగా జరిగిన పోటీలో ఆమె విజేతగా నిలిచారు.

Mrs. Amaravati 2019 Final latest news
ఇబ్రహీంపట్నంలో శ్రీమతి అమరావతి 2019 గ్రాండ్ ఫైనల్ వేడుకలు

శ్రీమతి అమరావతి 2019 గ్రాండ్ ఫైనల్ వేడుకలు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సందడిగా జరిగాయి. 30 మంది మహిళలు తుది పోటీల్లో పోటీపడగా విజయవాడ పడమటకు చెందిన మల్లిక టైటిల్ ను కైవసం చేసుకున్నారు. షకీరా , భావనలు మొదటి, రెండో రన్నరప్​లుగా నిలిచారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సినీ నటుడు బాబు మోహన్, కథానాయిక ప్రేమ, భాజపా నాయకుడు అంబికా కృష్ణ , మెసేజ్ హైదరాబాద్ స్నేహ చౌదరి లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఇదీచూడండి.సీఎం దిల్లీ పర్యటనపై రాద్దాంతం సరికాదు: మంత్రి అనిల్

ఇబ్రహీంపట్నంలో శ్రీమతి అమరావతి 2019 గ్రాండ్ ఫైనల్ వేడుకలు

శ్రీమతి అమరావతి 2019 గ్రాండ్ ఫైనల్ వేడుకలు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సందడిగా జరిగాయి. 30 మంది మహిళలు తుది పోటీల్లో పోటీపడగా విజయవాడ పడమటకు చెందిన మల్లిక టైటిల్ ను కైవసం చేసుకున్నారు. షకీరా , భావనలు మొదటి, రెండో రన్నరప్​లుగా నిలిచారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సినీ నటుడు బాబు మోహన్, కథానాయిక ప్రేమ, భాజపా నాయకుడు అంబికా కృష్ణ , మెసేజ్ హైదరాబాద్ స్నేహ చౌదరి లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఇదీచూడండి.సీఎం దిల్లీ పర్యటనపై రాద్దాంతం సరికాదు: మంత్రి అనిల్

sample description
Last Updated : Oct 21, 2019, 11:02 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.