ETV Bharat / state

మైలవరం మార్కెట్ యార్డులో నూతన పనులకు శ్రీకారం - govt programmes news in mylavaram

కృష్ణా జిల్లా మైలవరం మార్కెట్ యార్డులో 55లక్షల వ్యయంతో నిర్మించే ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భూమిపూజ చేశారు.

mla vasantha kirshna prasad starrted a bulding construction works in mylavaram market yard
mla vasantha kirshna prasad starrted a bulding construction works in mylavaram market yard
author img

By

Published : Jun 5, 2020, 3:21 PM IST

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్మించనున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భూమి పూజ చేశారు. రైతు అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో అన్నదాతలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్మించనున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భూమి పూజ చేశారు. రైతు అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో అన్నదాతలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి రాష్ట్ర అభివృద్ధికి సీఎం ఛాన్సే లేకుండా చేశారు : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.