ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - krishna district latest news

కృష్ణా జిల్లా మెువ్వ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Nov 5, 2020, 6:44 PM IST

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మెువ్వ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. పంట ఇంకా కోతకు రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం... రైతులపై ముఖ్యమంత్రికున్న అంకిత భావం తెలియజేస్తుందని ఆయన అన్నారు.

ప్రతి గ్రామంలో రైతులు.. రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత సంవత్సరం యంత్రాలతో కోసిన ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉండి రైతులు ఇబ్బంది పడ్డారని.. అలా జరగకుండా ఈ సారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలియజేశారు.

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మెువ్వ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. పంట ఇంకా కోతకు రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం... రైతులపై ముఖ్యమంత్రికున్న అంకిత భావం తెలియజేస్తుందని ఆయన అన్నారు.

ప్రతి గ్రామంలో రైతులు.. రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత సంవత్సరం యంత్రాలతో కోసిన ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉండి రైతులు ఇబ్బంది పడ్డారని.. అలా జరగకుండా ఈ సారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలియజేశారు.

ఇదీ చదవండి:

స్కూల్​లో తగ్గిన హాజరు.. టీచర్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.