పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో మచిలీపట్టణం పోలీస్ ఆధ్వర్యంలో మినీమారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మారథన్ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి వివరించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేసిన రక్షకభటులు