ETV Bharat / state

పంటకాలువలో పడి.. వ్యక్తి మృతి - telaprolu

మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

man died at telaprolu liquor shop
మద్యం మత్తులో పంటకాలువలో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Jul 19, 2021, 9:42 AM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో.. మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు దళితవాడకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జంపన బాలకృష్ణగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో.. మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు దళితవాడకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జంపన బాలకృష్ణగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

ఉరవకొండ.. భారీ వర్షాలతో నిండుకుండ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.