ETV Bharat / state

లారీకి తగిలిన విద్యుత్​ వైర్లు.. గడ్డి దగ్ధం

కృష్ణా జిల్లా ఉరుటూరు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధమైంది.

author img

By

Published : May 11, 2019, 5:38 PM IST

వరిగడ్డి లారీ
కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధం

కృష్ణా జిల్లా పామర్రు మండలం ఉరుటూరు వద్ద కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో లారీ పాక్షికంగా దగ్ధమైంది.

కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధం

కృష్ణా జిల్లా పామర్రు మండలం ఉరుటూరు వద్ద కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో లారీ పాక్షికంగా దగ్ధమైంది.

ఇది కూడా చదవండి.

కౌంటింగ్ సిబ్బందికి ఎల్లుండి నుంచి శిక్షణ

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఈరోజు ప్రజలకు మజ్జిగ అందించారు. పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యం సామి ఆలయం భక్తులు ఈనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 1200 మందికి మజ్జిగ ఇస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని పలు కూడళ్లలో ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించే వారికి అందించారు. వృద్ధులకు తాగించారు. మండుటెండలో నెల రోజుల పాటు గా మజ్జిగ ఇస్తామని భక్తులు తెలిపారు. కమిషనర్ చేతుల మీద ఈరోజు అందించారు.


Body:నా యుడుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.