కృష్ణాజిల్లా నందిగామలో లోక్ అదాలత్ను నిర్వహించారు. లోక్ అదాలత్ను అందరూ వినియోగించుకోవాలని జిల్లా అదనపు జడ్జి రామశ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి శోభ, జూనియర్ సివిల్ జడ్జి జేసురత్నకుమార్లు సూచించారు. కక్షిదారులు రాజీపడితే సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులతో పాటు కక్షిదారులు పాల్గొన్నారు.
నందిగామలో లోక్ అదాలత్ - నందిగామలో లోక్అదాలత్
కృష్ణాజిల్లా నందిగామలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులతో పాటు కక్షిదారులు పాల్గొన్నారు.

నందిగామలో లోక్అదాలత్
నందిగామలో లోక్ అదాలత్
కృష్ణాజిల్లా నందిగామలో లోక్ అదాలత్ను నిర్వహించారు. లోక్ అదాలత్ను అందరూ వినియోగించుకోవాలని జిల్లా అదనపు జడ్జి రామశ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి శోభ, జూనియర్ సివిల్ జడ్జి జేసురత్నకుమార్లు సూచించారు. కక్షిదారులు రాజీపడితే సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులతో పాటు కక్షిదారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా దెబ్బకు ఘాటు తగ్గిన కర్ణాటక మిర్చి
నందిగామలో లోక్ అదాలత్
TAGGED:
నందిగామలో లోక్అదాలత్