పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్పీసీడీసీఎస్ ఆయుష్ ప్రాజెక్టు కాలపరిమితి ఈనెల 31తో ముగియనుంది. జీవనశైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆనారోగ్య సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. కొవిడ్ సమస్యను ఎదుర్కొంటున్న ప్రస్తుత కాలంలో ఈ ప్రాజెక్టు సేవలను మరికొంత కాలం పెంచాలని రోగులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 500 మందికి మెరుగైన సేవలందిస్తున్న ఈ ప్రాజెక్టును ఆయుష్మాన్ భారత్లో చేర్చాలని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి :