ETV Bharat / state

మోపిదేవి ఆలయంలో లక్ష బిల్వార్చన

author img

By

Published : Dec 13, 2020, 10:44 PM IST

మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. సెలవురోజు కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Laksha Bilvarchana in Mopidevi Temple
లక్ష బిల్వార్చన

కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, తీర్థపు బిందె, లక్ష పుష్పార్చన, సహస్ర దీపోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సెలవురోజు కావటం వల్ల భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి లీలా కుమార్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, తీర్థపు బిందె, లక్ష పుష్పార్చన, సహస్ర దీపోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సెలవురోజు కావటం వల్ల భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి లీలా కుమార్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: 'పంట నష్టం వివరాల నమోదులో ప్రభుత్వం నిర్లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.