కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ కృష్ణా మిల్క్ యూనియన్ తరపున రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆ చెక్కును పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణకు... కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అందజేశారు.
ఇదీ చూడండి: