రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. అనంతపురం జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్గా హేమచంద్రారెడ్డి పనిచేశారు. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
ఇవి కూడా చదవండి: