ETV Bharat / state

"ప్రభుత్వ నిర్ణయంతో పోలవరం ఆలస్యం"

పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.

author img

By

Published : Aug 3, 2019, 10:24 PM IST

కన్నా

పోలవరంపై రీటెండరింగ్‌కు వెళ్తే ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి జరిగితే నిరూపించాల్సిన అవసరం ఉందని... అయితే చర్యలకు ప్రభుత్వం ఎంచుకున్న పద్ధతి సరైంది కాదని తెలిపారు. గతంలో పాత రేట్లకే పనిచేసేందుకు నవయుగ సంస్థను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పించి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని ప్రాజెక్టు నుంచి తప్పించటం వల్ల నిర్మాణ వ్యయం పెరగటం, ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించారు.

మీడియాతో కన్నా లక్ష్మీనారాయణ

పోలవరంపై రీటెండరింగ్‌కు వెళ్తే ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి జరిగితే నిరూపించాల్సిన అవసరం ఉందని... అయితే చర్యలకు ప్రభుత్వం ఎంచుకున్న పద్ధతి సరైంది కాదని తెలిపారు. గతంలో పాత రేట్లకే పనిచేసేందుకు నవయుగ సంస్థను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పించి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని ప్రాజెక్టు నుంచి తప్పించటం వల్ల నిర్మాణ వ్యయం పెరగటం, ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించారు.

మీడియాతో కన్నా లక్ష్మీనారాయణ
Intro:గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది ఇప్పటికే బురుగులంక జి పెదపూడి లంక పరిగి వారి పేట మూడు మూడు లంక వీరవల్లిపాలెం అద్దంకి వారి లంక అయినవిల్లి లంక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి జిల్లా సరిహద్దు లో ఉన్నటువంటి అయోధ్య లంక కనకాయ లంక పుచ్చ లంక పెదమల్లం lanka అన్నగారు లంక గ్రామాల ప్రజలు లు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు వరద మరింత పెరుగుతున్న క్రమంలో లో రేపటికి మరిన్ని గ్రామాలు వరద ప్రభావం గురయ్యే అవకాశం ఉంది అధికారులు లంక గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు
అధికారులు బైక్లు చెప్పించాను
రిపోర్టర్ ఏ భగత్ సింగ్ 8008574229






Body:వరద


Conclusion:లంకలో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.