ETV Bharat / state

తెదేపాలో చేరికలు.. స్వాగతించిన మండలి బుద్ధప్రసాద్

author img

By

Published : Mar 24, 2021, 9:34 PM IST

మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన స్థానిక ప్రముఖులు తెదేపాలో చేరారు. వారిని.. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

joinings in tdp
తెదేపాలో చేరిన కె.కొత్తపాలెం వాసులు

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన రామిశెట్టి రామకృష్ణ, నాగరాణి దంపతులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో తెదేపాలో చేరారు. పేద ప్రజలకు సాయంచేస్తూ వీరు ఆదరాభిమానాలు పొందుతున్నారని మండలి ప్రశంసించారు. పార్టీలో వారి చేరికపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన రామిశెట్టి రామకృష్ణ, నాగరాణి దంపతులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో తెదేపాలో చేరారు. పేద ప్రజలకు సాయంచేస్తూ వీరు ఆదరాభిమానాలు పొందుతున్నారని మండలి ప్రశంసించారు. పార్టీలో వారి చేరికపై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో.. ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.