ETV Bharat / state

ప్రభుత్వ తీరు నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన - పాయకపూరం

విజయవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తమకు సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థుల ధర్నా
author img

By

Published : Jul 18, 2019, 1:44 PM IST

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థుల ధర్నా

విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని... అలాగే విద్యార్థులకు చెందిన అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇది చూడండి: స్మగ్లర్లకు చిక్కిన నత్తగుల్ల.. సరిహద్దులు దాటుతోందిలా..!

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థుల ధర్నా

విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని... అలాగే విద్యార్థులకు చెందిన అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇది చూడండి: స్మగ్లర్లకు చిక్కిన నత్తగుల్ల.. సరిహద్దులు దాటుతోందిలా..!

Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోట నుంచి చంద్ర యాన్-2 ప్రయోగం ఈనెల 22నజరిపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-మార్కు 3ఎం1 ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహం రోదసిలోకి పంపేందుకు సిద్దం చేస్తున్నారు.ఈనెల 15న వేకువజామున చంద్రయాన్-2 ప్రయోగానికి 56నిమిషానికి ముందు కయోజనిక్ ఇంజిన్ టాంకర్లో లోపంతో ప్రయోగంను వాయిదా వేశారు. సోమవారం మధ్యాహ్నానికి ఇంధనాన్ని వాహక నౌక నుంచి తీసేశారు. తమిళనాడు మహేంద్ర గిరి ఎల్పీఎస్సీ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు వాహక నౌకను తమ ఆధీనంలోకి తీసుకుని అప్పటి నుంచి పలు పరీక్షలు నిర్వహించారు.కయోజనిక్ ఇంజిన్ టాంకర్ ప్రెజర్ బాటిల్ లీకేజీ వల్లే 30నుంచి 320బారులు ఉన్న పీడనం 290కు పడిపోయినటుగా గుర్తించారు. ఈ సమస్యను అధిగమించడానికి చర్యలు చేపట్టారు.ఈరోజు శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. జీఎస్ఎల్వీ మార్కు-3 ఎం1ను సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు నింగిలోకి చంద్రయాన్-2 ఉపగ్రహం ను పంపుతారు.


Body:నెల్లూరు జిల్లా శ్రీ హరికోట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.