ETV Bharat / state

బోర్ట్ ఆఫ్ ట్రేడ్ సమావేశానికి మంత్రి మేకపాటి

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ నిర్వహిస్తోన్న బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు.

author img

By

Published : Sep 12, 2019, 3:38 PM IST

మేకపాటి
మేకపాటి
మేకపాటి

దేశవ్యాప్తంగా ఎగుమతులను ఏ మార్గాల ద్వారా పెంపొందించవచ్చన్న అంశంపై బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్ధిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న తరుణంలో ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణ, పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. మన దేశం నుంచి వస్తుసేవల ఎగుమతులను భారీ స్థాయిలో పెంచే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, ఎగుమతి దారులు, పరిశ్రమలకు చెందిన సభ్యులు తదితర వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి అభిప్రాయాలను వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో పాటు అవసరం లేని ఉత్పత్తుల దిగుమతులకు అడ్డుకట్ట వేసే అంశాలపై కూడా భేటీలో చర్చించారు.

మేకపాటి
మేకపాటి

దేశవ్యాప్తంగా ఎగుమతులను ఏ మార్గాల ద్వారా పెంపొందించవచ్చన్న అంశంపై బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్ధిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న తరుణంలో ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణ, పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. మన దేశం నుంచి వస్తుసేవల ఎగుమతులను భారీ స్థాయిలో పెంచే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, ఎగుమతి దారులు, పరిశ్రమలకు చెందిన సభ్యులు తదితర వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి అభిప్రాయాలను వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో పాటు అవసరం లేని ఉత్పత్తుల దిగుమతులకు అడ్డుకట్ట వేసే అంశాలపై కూడా భేటీలో చర్చించారు.

ఇది కూడా చదవండి.

ఇళ్లకు చేరారా ?... పొలాలకు వెళ్తున్నారా?

Intro:మా గ్రామానికి మద్యం తాగి వస్తే 5 వేలు జరిమానా
బయట మద్యం తాగి మా గ్రామంలో కేకలు వేసిన జరిమానా
విజయనగరం జిల్లా సాలూరు మండల తోణాం పంచాయతీ పరిధిలో ఉన్న మెట్టవలస గ్రామంలో మహిళా సంఘాలు ఒక మాట కట్టడి చేశారు
ఇదివరకు ఈటీవీ భారత్లో 60 రోజుల క్రితం మా ఊరికి మద్యం వద్దు కథనం చేసాము.
అప్పుడు మహిళా సంఘాలు యువకులు యూత్ సంఘాలు అందరూ కలిసి మా గ్రామంలో మద్యం తాగడం వలన చాలామంది కాపురాలు తగువులు పడి కోర్టు చుట్టూ తిరుగుతున్నాయని దీనికి కారణం మద్యం మత్తులో ఉండడమేనని మా గ్రామంలో సారా ఏరు పార్లే దొరుకుతుందని దీనివలన మగవాళ్లు పనులకు వెళ్లకుండా సారా తాగుతూ ఆ సంగీక కార్యక్రమాలకు బానిసలు అవుతున్నారు . అని అంతేకాకుండా బ్రాందీ కూడా షావుకారుల ఇల్లలో బెల్ట్ షాపులు లాగా తెచ్చుకొని లాభానికి అమ్ముకున్నారని దానివలన ఏడవ తరగతి చదువుతున్న కుర్రాడు నుండి డిగ్రీ చదువుతున్న కుర్రాడు వరకు మందు తాగడం ఫ్యాషన్ అయిపోయింది.
మా గ్రామస్తులందరూ కలిపి ఒక కట్టుబాటు పెట్టుకున్నాము మద్యం మా గ్రామంలో అమ్మకూడదు అమ్మిన యెడల అమ్మిన వారికి గ్రామ బహిష్కరణ అక్కడ వాళ్లకు చెప్పారు. అంతేకాకుండా మా గ్రామంలో మద్యం తాగిన వైట్ నుంచి తీసుకువచ్చిన బయటి తాగి ఇంట్లో కానీ వీధిలో గాని కేకలు వేసిన ఐదు వేల రూపాయలు జరిమానా అని మా సంఘాలు సర్పంచ్ అందరూ ఒక కట్టుబాటు పెట్టుకున్నారు దీని వలన ఈ రోజుకి 60 రోజులు గడిచింది కానీ మా గ్రామంలో మద్యం సేవించ లేదని అందరి కుటుంబాలు సంతోషంతో ప్రశాంతంగా ఉన్నామని ఇది వరకు మద్యం వద్దని ర్యాలీలు చేశామని మా గ్రామం అందరమూ కట్టుబాటు గా ఉన్నామని చెప్పారు. మా గ్రామ సంఘాలు చిన్న విన్నపం మా గ్రామం నుండి ఇ వెలగవలస వరకు రోడ్డు సరైంది లేదని మీడియా వారు ఈ కథనాన్ని అధికారులు చూసి ఇ స్పందించి మా గ్రామానికి రోడ్లు వేస్తారని మా గ్రామం తరపున కోరుకుంటున్నాము
బైట్స్
1. సుర్ల. రవణమ్మ
2. మువ్వల సూరమ్మ
3. సుర్ల శాంతమ్మ
4. పారమ్మ( మహిళా సంఘం ప్రెసిడెంట్)
5. ప్రసాద్
6. విజయ్ యూత్ సంఘ ప్రెసిడెంట్


Body:jfdd


Conclusion:jgc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.