ఇబ్రహీంపట్నం పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురి నుంచి.. 1209 మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనం, ఆటోను సీజ్ చేశారు. నగర శివార్లలో అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ'