ETV Bharat / state

drone: నందిగామలో డ్రోన్ ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ - డ్రోన్ ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

కృష్ణాజిల్లా నందిగామ మున్సిపాల్టీలో డ్రోన్(drone) ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ కంపెనీ డ్రోన్లతో సోడియం క్లోరైడ్ ద్రావణం చల్లారు.

Nandigama Municipality
నందిగామ మున్సిపాల్టీ
author img

By

Published : Jul 12, 2021, 1:28 PM IST

డ్రోన్(drone) ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కృష్ణాజిల్లా నందిగామ మున్సిపాల్టీలో పిచికారీ చేశారు. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ డెమో ఇవ్వటానికి నందిగామలో ఉచితంగా ద్రావణాన్ని చల్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,3 మున్సిపాలిటీలోని ఈ విధంగా శానిటేషన్ నిర్వహించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నందిగామ ఛైర్​పర్సన్​ మండల వరలక్ష్మి, కమిషనర్ జయరాములు ప్రారంభించారు. ఈ ద్రావణం డ్రోన్(drone) నుంచి చిరుజల్లులు మాదిరిగా కిందకీ పడటంతో కరోనాతో పాటు ఇతర వైరస్ నివారణకు ఈ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరంలో నివారించవచ్చునని కమిషనర్ తెలిపారు

డ్రోన్(drone) ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కృష్ణాజిల్లా నందిగామ మున్సిపాల్టీలో పిచికారీ చేశారు. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ డెమో ఇవ్వటానికి నందిగామలో ఉచితంగా ద్రావణాన్ని చల్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,3 మున్సిపాలిటీలోని ఈ విధంగా శానిటేషన్ నిర్వహించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నందిగామ ఛైర్​పర్సన్​ మండల వరలక్ష్మి, కమిషనర్ జయరాములు ప్రారంభించారు. ఈ ద్రావణం డ్రోన్(drone) నుంచి చిరుజల్లులు మాదిరిగా కిందకీ పడటంతో కరోనాతో పాటు ఇతర వైరస్ నివారణకు ఈ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరంలో నివారించవచ్చునని కమిషనర్ తెలిపారు

ఇదీ చదవండీ.. dead bodies : క్వారీగుంతలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.