ETV Bharat / state

భార్యపై కోపం.. బూడిదైన ద్విచక్రవాహనం - latest news of payakapuram Vijayawada bike issue

భార్యపై కోపంతో ఓ వ్యక్తి ద్విచక్రవాహనాన్ని తగలబెట్టాడు. కృష్ణాజిల్లా విజయవాడ నగరంలోని కొత్తపేటకు చెందిన కొండలరావుకు పాయికాపురం రాధనగర్​కు చెందిన మహిళతో వివాహమైంది. కానీ భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో భర్త కోపం పెంచుకున్నాడు. అతిగా మద్యం తాగి మామగారి ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు నిలిపి ఉన్న వేరే వారి ద్విచక్రవాహనంపై పెట్రోల్​పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు కొండలరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య భర్తల మధ్య గొడవకు తన బైక్​ బూడిదైందని బాధితుడు వాపోయాడు.

husband burnt a bike in Vijayawada due to anger on his wife
భార్యపై కోపంతో బైక్​కు నిప్పంటించిన భర్త
author img

By

Published : Feb 24, 2020, 5:00 PM IST

.

భార్యపై కోపంతో బైక్​కు నిప్పంటించిన భర్త

ఇదీ చూడండి రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి

.

భార్యపై కోపంతో బైక్​కు నిప్పంటించిన భర్త

ఇదీ చూడండి రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.