ETV Bharat / state

కోడెల కుమారుడికి హైకోర్టులో ఊరట..! - kodela son gets stay from high court in laptop issue

మాజీ సభాపతి, దివంగత నేత కోడెల​ కుమారుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. ల్యాప్​టాప్​ అదృశ్య కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టులో కోడెల శివరామకృష్ణ కేసు విచారణ
author img

By

Published : Oct 24, 2019, 10:52 AM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. సత్తెనపల్లి నైపుణ్యాభివృద్ధి సంస్థలోని ల్యాప్​టాప్​లను శివరామకృష్ణ సూచనలతో కొందరు వ్యక్తులు తీసుకెళ్లారంటూ... ఆ సంస్థ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.

మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. సత్తెనపల్లి నైపుణ్యాభివృద్ధి సంస్థలోని ల్యాప్​టాప్​లను శివరామకృష్ణ సూచనలతో కొందరు వ్యక్తులు తీసుకెళ్లారంటూ... ఆ సంస్థ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: 'ఒప్పందం ఉల్లంఘిస్తే... ఎందుకు రద్దు చేయలేదు..?'

Intro:Body:

ap_vja_10_24_highcourt_on_kodela_son_laptop_case_av_3182070_2310digital_1571851060_517 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.