ETV Bharat / state

పెనమలూరులో ఇంటి పోరు- పెనిమిటిపై సతీమణి పోటీ - ycp

కృష్ణాజిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 16 ఎమ్మెల్యే సీట్లకు ఈ సారి 232 మంది అభ్యర్థులు పోటీ  పడుతున్నారు. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణకు గడువు ముగిసినందున బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు.  ఒక్క గుడివాడ మినహా అన్ని నియోజకవర్గాల్లో తేదెపా, వైకాపా, జనసేన పోటీలో నిలిచాయి. గుడివాడలో జగసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో అక్కడ వైకాపా , తెదేపా మధ్య పోటీ నెలకొంది

ప్రధాన పార్టీల జెండాలు
author img

By

Published : Mar 29, 2019, 5:16 AM IST

Updated : Mar 29, 2019, 5:29 AM IST

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి కృష్ణా జిల్లాలో 16 శాసన సభ స్థానాలకు మొత్తం 232 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మొత్తం 337 మంది నామినేషన్లు దాఖలు కాగా.. వీటిల్లో 83 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 4 నామినేషన్లు తిరస్కరించగా... ఇద్దరుఉపసంహరించుకున్నారు. విజయవాడ పార్లమెంట్​ నియోజకవర్గంలో 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 6 తిరస్కరణకు గురి కాగా... చివరికి 15 మంది పోటీలో నిలిచారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది బరిలో నిలిచారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పోటీ చేస్తోన్న మైలవరంలో 18 మంది పోటీలో నిలిచారు. 17 మంది అభ్యర్థులతో విజయవాడ సెంట్రల్ మూడో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా మచిలీపట్నం శాసన సభ నియోజకవర్గంలో 8 మందే తలపడుతున్నారు. గుడివాడ మినహా అన్ని స్థానాల్లో తెదేపా, వైకాపా, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలువురు స్వతంత్రులు ఉన్నారు. గుడివాడలో జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనందున అక్కడ తెదేపా, వైకాపా మధ్య పోరు ఉండనుంది. జిల్లా మొత్తంగా 83 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా... 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలిచారు. ఇక్కడ వైకాపా నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థ సారథిపోటీలో ఉండగా.. ఆయన సతీమణి కమల లక్ష్మి ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్నారు. తిరువూరు -12, నూజివీడు -11, గన్నవరం - 14, గుడివాడ - 12, కైకలూరు -14, పెడన -9, మచిలీపట్నం - 8, అవనిగడ్డ- 12 , పామర్రు -12, పెనమలూరు - 13, విజయవాడ పశ్చిమ -22, విజయవాడ సెంట్రల్ -17, విజయవాడ తూర్పు -12, మైలవరం -18, నందిగామ -9, జగ్గయ్యపేట -10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

నియోజకవర్గం

వచ్చిన

నామినేషన్లు

తిరస్కరణ విత్ డ్రా మిగిలింది
తిరువూరు 19 7 0 12
నూజివీడు 15 3 1 11
గన్నవరం 16 2 0 14
గుడివాడ 20 8 0 12
కైకలూరు 22 5 3 14
పెడన 13 3 1 9
మచిలీపట్నం 12 3 1 8
అవనిగడ్డ 16 3 1 12
పామర్రు 18 5 1 12
పెనమలూరు 17 4 0 13
విజయవాడ పశ్చిమ 32 4 6 22
విజయవాడ సెంట్రల్ 23 4 2 17
విజయవాడ తూర్పు 15 3 0 12
మైలవరం 24 5 1 18
నందిగామ 16 6 1 9
జగ్గయ్యపేట 20 8 2 10
మొత్తం 337 83 22 232

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి కృష్ణా జిల్లాలో 16 శాసన సభ స్థానాలకు మొత్తం 232 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మొత్తం 337 మంది నామినేషన్లు దాఖలు కాగా.. వీటిల్లో 83 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 4 నామినేషన్లు తిరస్కరించగా... ఇద్దరుఉపసంహరించుకున్నారు. విజయవాడ పార్లమెంట్​ నియోజకవర్గంలో 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 6 తిరస్కరణకు గురి కాగా... చివరికి 15 మంది పోటీలో నిలిచారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది బరిలో నిలిచారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పోటీ చేస్తోన్న మైలవరంలో 18 మంది పోటీలో నిలిచారు. 17 మంది అభ్యర్థులతో విజయవాడ సెంట్రల్ మూడో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా మచిలీపట్నం శాసన సభ నియోజకవర్గంలో 8 మందే తలపడుతున్నారు. గుడివాడ మినహా అన్ని స్థానాల్లో తెదేపా, వైకాపా, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలువురు స్వతంత్రులు ఉన్నారు. గుడివాడలో జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనందున అక్కడ తెదేపా, వైకాపా మధ్య పోరు ఉండనుంది. జిల్లా మొత్తంగా 83 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా... 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలిచారు. ఇక్కడ వైకాపా నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థ సారథిపోటీలో ఉండగా.. ఆయన సతీమణి కమల లక్ష్మి ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్నారు. తిరువూరు -12, నూజివీడు -11, గన్నవరం - 14, గుడివాడ - 12, కైకలూరు -14, పెడన -9, మచిలీపట్నం - 8, అవనిగడ్డ- 12 , పామర్రు -12, పెనమలూరు - 13, విజయవాడ పశ్చిమ -22, విజయవాడ సెంట్రల్ -17, విజయవాడ తూర్పు -12, మైలవరం -18, నందిగామ -9, జగ్గయ్యపేట -10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

నియోజకవర్గం

వచ్చిన

నామినేషన్లు

తిరస్కరణ విత్ డ్రా మిగిలింది
తిరువూరు 19 7 0 12
నూజివీడు 15 3 1 11
గన్నవరం 16 2 0 14
గుడివాడ 20 8 0 12
కైకలూరు 22 5 3 14
పెడన 13 3 1 9
మచిలీపట్నం 12 3 1 8
అవనిగడ్డ 16 3 1 12
పామర్రు 18 5 1 12
పెనమలూరు 17 4 0 13
విజయవాడ పశ్చిమ 32 4 6 22
విజయవాడ సెంట్రల్ 23 4 2 17
విజయవాడ తూర్పు 15 3 0 12
మైలవరం 24 5 1 18
నందిగామ 16 6 1 9
జగ్గయ్యపేట 20 8 2 10
మొత్తం 337 83 22 232
RESTRICTION SUMMARY: NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN AN COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF US; NO ARCHIVE
SHOTLIST:
PARLIAMENTARY RECORDING UNIT- NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN AN COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF US; NO ARCHIVE
London - 28 March 2019
1. SOUNDBITE (English) John Bercow, Speaker of the UK House of Commons:
++TRANSCRIPTION TO FOLLOW++
3. UK House of Commons leader Andrea Leadsom getting up to the microphone
2. SOUNDBITE (English) Andrea Leadsom, UK House of Commons leader:
++INCLUDE CUTAWAYS OF MEMBERS OF THE PARLIAMENT AND DIFFERENT ANGLE++
++TRANSCRIPTION TO FOLLOW++
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The speaker of Britain's House of Commons has cleared the path for lawmakers to debate and vote on the EU Withdrawal Agreement on Friday.
He said that the Brexit motion tabled by the government for tomorrow is "new" and "substantially different" from the previous ones.
The UK House of Commons leader Andrea Leadsom reiterated that the vote on Friday would not be a meaningful vote.
Parliament will vote on the 585-page withdrawal agreement, which sets out the terms of Britain's departure from the European Union.
But lawmakers will not be voting on a shorter declaration on future ties that is also part of the divorce deal between the UK and the EU.
The removal of the political declaration from debate is an attempt to alter the deal enough to overcome a ban on asking lawmakers the same question thrice.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 29, 2019, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.