ETV Bharat / state

ఆక్వా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న దెయ్యం చేప

author img

By

Published : Jul 27, 2020, 12:46 AM IST

కృష్ణా జిల్లా నందివాడలో ఆక్వా రైతులకు.. దెయ్యం చేపలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. చేపలు, రొయ్యలకు వేసే మేతను తినేస్తూ అన్నదాతలకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి.

heavy damaged to aqua farmers with devil fish in krishna district
ఆక్వా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న దెయ్యం చేప

కృష్ణా జిల్లా నందివాడలో దెయ్యం చేప... ఆక్వా రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆక్వా రైతులు సాగుచేసిన రొయ్యలు, చేపలకు వేసే మేతను.. వాటికి చేరనీయకుండా ఈ దెయ్యం చేప తినేస్తూ ఉంటుందని.. దీనివల్ల మేత ఖర్చు అధికం అవుతోందని చేపల పెంపకం దారులు వాపోతున్నారు. అంతేకాక.. చేపలు, రొయ్యల దిగుబడి సరిగ్గా రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్వా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న దెయ్యం చేప

ఇదీచదవండి.

'అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. అర్ధం చేసుకోండి'

కృష్ణా జిల్లా నందివాడలో దెయ్యం చేప... ఆక్వా రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆక్వా రైతులు సాగుచేసిన రొయ్యలు, చేపలకు వేసే మేతను.. వాటికి చేరనీయకుండా ఈ దెయ్యం చేప తినేస్తూ ఉంటుందని.. దీనివల్ల మేత ఖర్చు అధికం అవుతోందని చేపల పెంపకం దారులు వాపోతున్నారు. అంతేకాక.. చేపలు, రొయ్యల దిగుబడి సరిగ్గా రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్వా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోన్న దెయ్యం చేప

ఇదీచదవండి.

'అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. అర్ధం చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.