ETV Bharat / state

విష పురుగు కరవటంతో మృతి చెందిన యువతి

వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి ఓ యువతి మృతి చెందింది. విషపురుగు కరవటంతో ఆమె పంట చేలోనే పడిపోయింది.

author img

By

Published : Aug 12, 2019, 5:54 PM IST

పొలంలో విషపురుగు కాటేసి యువతి మృతి
విష పురుగు కరవటంతో మృతి చెందిన యువతి

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఎస్సీ ఉత్తర హరిజనవాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన కొమ్ము రోజా(19) అనే యువతి ఉదయం వ్యవసాయ కూలీ పనికి వెళ్లింది. పత్తి పంటలో కలుపు తీస్తుండగా విషపురుగు కరిచింది. ఆమె అక్కడికక్కడే పడిపోయింది. తోటి కూలీలు ప్రాథమిక వైద్యం కోసం కంచికచర్ల తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆంధ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కూతురు కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విష పురుగు కరవటంతో మృతి చెందిన యువతి

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఎస్సీ ఉత్తర హరిజనవాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన కొమ్ము రోజా(19) అనే యువతి ఉదయం వ్యవసాయ కూలీ పనికి వెళ్లింది. పత్తి పంటలో కలుపు తీస్తుండగా విషపురుగు కరిచింది. ఆమె అక్కడికక్కడే పడిపోయింది. తోటి కూలీలు ప్రాథమిక వైద్యం కోసం కంచికచర్ల తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆంధ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కూతురు కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Intro:పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పరివాహక ప్రాంతాల్లో గోదావరి వరద నీటి ముంపుకు గురైన ప్రాంతాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వెంటనే సహాయం అందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈయన వెంట జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ మాజీ మంత్రి ఇ పైడికొండల మాణిక్యాలరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు


Body:భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డు


Conclusion: ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.