ETV Bharat / state

'బిల్లు లేకుండా వస్తువులు కొనొద్దు' - Food Safety Officers latest news update

విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లేబుల్స్ లేని ప్యాకింగ్స్, రంగులు కలిసిన పప్పు ధాన్యాలతో పాటు కాజు షాప్ పేరుతో కిరణా వస్తువులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Food Safety Officers Checks at vijayawada
కాజు హౌస్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు
author img

By

Published : Feb 27, 2020, 2:09 PM IST

కాజు హౌస్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

విజయవాడ వన్​టౌన్​లోని మాజేటి కాజు హౌస్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లేబుల్స్ లేని ప్యాకింగ్స్, రంగులు కలిసిన పప్పు ధాన్యాలతో పాటు కాజు షాప్ పేరుతో కిరణా వస్తువుల అమ్మతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎంత ప్రముఖ షాపు అయినా లేబుల్స్ లేని వస్తువులను కొనొద్దని ప్రజలను కోరారు. బిల్స్ లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచించారు. కాజు హౌస్​లో కొన్ని శాంపిల్స్​ను ల్యాబ్​కు పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు.

కాజు హౌస్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

విజయవాడ వన్​టౌన్​లోని మాజేటి కాజు హౌస్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లేబుల్స్ లేని ప్యాకింగ్స్, రంగులు కలిసిన పప్పు ధాన్యాలతో పాటు కాజు షాప్ పేరుతో కిరణా వస్తువుల అమ్మతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎంత ప్రముఖ షాపు అయినా లేబుల్స్ లేని వస్తువులను కొనొద్దని ప్రజలను కోరారు. బిల్స్ లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచించారు. కాజు హౌస్​లో కొన్ని శాంపిల్స్​ను ల్యాబ్​కు పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు.

ఇవీ చూడండి:

'అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.