ETV Bharat / state

పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిత్యావసర సరకులను అందించారు. ఈ సరకులను అవనిగడ్డ తహసీల్ధార్ కార్యాలయంలో 150 మంది పేద కుటుంబాలకు అందించారు.

food distribution
food distribution
author img

By

Published : Jun 1, 2020, 4:23 PM IST

కృష్ణాజిల్లా.. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని 150 పేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కనవకొల్లు నరసింహారావు చేతుల మీదుగా ఈ సరకులను అందించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ సరకులు వచ్చినట్లు అవనిగడ్డ తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. లబ్ధిదారులు కృష్ణాజిల్లా కలెక్టర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

కృష్ణాజిల్లా.. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని 150 పేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కనవకొల్లు నరసింహారావు చేతుల మీదుగా ఈ సరకులను అందించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ సరకులు వచ్చినట్లు అవనిగడ్డ తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. లబ్ధిదారులు కృష్ణాజిల్లా కలెక్టర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.