ETV Bharat / state

కొనతాలపలి గ్రామంలో అన్నదాతలు ఆందోళన - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. పంట నష్టం విషయంలో తమకు అన్యాయం చేశారంటూ.. ఆవేదన చెందారు.

అన్నదాతల ఆందోళన
farmers protest
author img

By

Published : Mar 1, 2021, 2:50 PM IST

కొనతాలపల్లి గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇటీవల వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టంకు ఇస్తున్న పరిహరంలో భారీ అవకతవకలకు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన తెలిపారు. అధికారులు లేకపోవటంతో రైతు భరోసా కేంద్రం బయట బైటాయించి తమకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు. మండల వ్యవసాయాధికారి గింజుపల్లి రమేశ్ ను నష్ట పరిహారం విషయంలో జరిగిన అక్రమాలపై రైతులు నిలదీశారు.

కొనతాలపల్లి గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇటీవల వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టంకు ఇస్తున్న పరిహరంలో భారీ అవకతవకలకు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన తెలిపారు. అధికారులు లేకపోవటంతో రైతు భరోసా కేంద్రం బయట బైటాయించి తమకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు. మండల వ్యవసాయాధికారి గింజుపల్లి రమేశ్ ను నష్ట పరిహారం విషయంలో జరిగిన అక్రమాలపై రైతులు నిలదీశారు.

ఇదీ చదవండీ.. పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.