ETV Bharat / state

కళాశాలల్లో సినీ వేడుకలపై నిషేదం:డీఎస్పీ రమణ మూర్తి - dsp g.v ramana

ఇంజనీరింగ్ కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు నిషేధించినట్లు నందిగామ డీఎస్పీ జివి రమణ మూర్తి తెలిపారు. వినాయకచవితి ఊరేగింపులో ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు.

dsp g.v ramana conducted meeting with engeneering colleges and fans oh heros at kanchikarla in krishna district
author img

By

Published : Aug 25, 2019, 3:10 PM IST

కంచికచర్లలో మాట్లాడుతున్నా నందిగామ డీఎస్పీ జివి రమణ మూర్తి

కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు, ర్యాలీ నిర్వహించడం నిషేధించినట్లు డీఎస్పీ జివి.రమణ మూర్తి తెలిపారు. కృష్ణాజిల్లా కంచికచర్లలో ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, సినీ నటుల అభిమానులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కళాశాలల్లో ఈ వేడుకలు జరపడంవల్ల గొడవలు జరగడంతో పాటు, విద్యార్దులు వర్గాలుగా విడిపోతున్నారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిసే ఇలాంటి చర్యలను అదుపు చయడంలో కాలేజీ యాజమాన్యాలు ముందుండాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. వినాయకచవితి ఊరేగింపులో ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు.

ఇదీచూడండి.అరుణ్ జైట్లీ పార్థివదేహానికి చంద్రబాబు నివాళి

కంచికచర్లలో మాట్లాడుతున్నా నందిగామ డీఎస్పీ జివి రమణ మూర్తి

కళాశాలలో సినీ నటుల పుట్టినరోజు వేడుకలు, ర్యాలీ నిర్వహించడం నిషేధించినట్లు డీఎస్పీ జివి.రమణ మూర్తి తెలిపారు. కృష్ణాజిల్లా కంచికచర్లలో ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, సినీ నటుల అభిమానులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కళాశాలల్లో ఈ వేడుకలు జరపడంవల్ల గొడవలు జరగడంతో పాటు, విద్యార్దులు వర్గాలుగా విడిపోతున్నారని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిసే ఇలాంటి చర్యలను అదుపు చయడంలో కాలేజీ యాజమాన్యాలు ముందుండాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. వినాయకచవితి ఊరేగింపులో ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు.

ఇదీచూడండి.అరుణ్ జైట్లీ పార్థివదేహానికి చంద్రబాబు నివాళి

Intro:ATP:- రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జిల్లా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐఏబి సమావేశం నిర్వహించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ కోరారు. అనంతపురంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.


Body:గత ప్రభుత్వంలో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి సమావేశంలో నీటి కేటాయింపులు జరిగే జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అవే అంశాలను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. జిల్లాలో తాగు సాగు నీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బైట్.... రాంభూపాల్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, అనంతపురం జిల్లా


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.