ETV Bharat / state

ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం కోసం వేడుకోలు - diviseema Aqua farmers news

ఒకప్పుడు చౌడు భూముల్లో డాలర్లు పండించిన దివిసీమ ఆక్వా రైతులు.. ఇప్పుడు అప్పులు బారిన పడుతున్నారు. కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఆక్వా రైతులు... కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఎవరికి చెప్పుకోవాలో పాలుపోయిస్థితిలో ఉన్నారు. వాతావరణమార్పులతో రొయ్యల సాగులో వస్తున్న వ్యాధులతో నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. సాగులో వచ్చే వ్యాధులను నివారించేందుకు మత్స్యశాఖ అధికారులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం చేయాలని వేడుకోలు
author img

By

Published : Oct 14, 2019, 9:15 PM IST

Updated : Oct 16, 2019, 12:03 AM IST

ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం చేయాలని వేడుకోలు
ఉప్పు సాంద్రత ఎక్కువ ఉండి, ఎలాంటి పంటలు పండని చౌడు భూముల్లో దివిసీమ రైతులు రొయ్యలు సాగుచేసి.. ఇతర ఎగుమతి చేసి విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించేవారు ఒకప్పుడు. సముద్రం ఆటుపోటులకు ఉప్పునీరు కృష్ణా నది ద్వారా సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రవహించడం వలన ... నదికి ఇరువైపులా ఉన్న 20 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో 100 నుండి 120 రోజుల్లో చేతికొచ్చే... రొయ్యసాగును గత 20 సంవత్సరాలుగా సాగుచేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రొయ్యలకు వైట్​ఘాట్, ఎబ్రో, వైట్​స్పాట్ అనే వైరస్​లు సోకి పెట్టిన పెట్టుబడి రాక అప్పుల బారిన పడుతున్నామని ఆక్వారైతులు ఆవేదన చెందుతున్నారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న మత్స్యశాఖ అధికారులు తగిన సూచలిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చిన ఆక్వారైతులు అంటున్నారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డలో ఆక్వాకల్చర్ కోసం ప్రత్యేక ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని శిలాఫలకం వేశారు... కానీ ల్యాబ్ నిర్మాణానికి ఇంత వరకు ప్రారంభంకాలేదన్నారు. ప్రభుత్వ ల్యాబ్ అందుబాటులో లేక.. నీటి పరీక్షలు కోసం ప్రైవేట్ ల్యాబ్​లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్నారు. వనామి రొయ్యలకు వచ్చే వ్యాధులు, వైరస్​లపై మత్స్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పంచింది రైతులకు అవగాహన కల్పించాలని ఆక్వారైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ఆక్వా రైతుల చెంతకు సాంకేతికత.. త్వరలో 36 ప్రయోగశాలలు!

ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం చేయాలని వేడుకోలు
ఉప్పు సాంద్రత ఎక్కువ ఉండి, ఎలాంటి పంటలు పండని చౌడు భూముల్లో దివిసీమ రైతులు రొయ్యలు సాగుచేసి.. ఇతర ఎగుమతి చేసి విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించేవారు ఒకప్పుడు. సముద్రం ఆటుపోటులకు ఉప్పునీరు కృష్ణా నది ద్వారా సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రవహించడం వలన ... నదికి ఇరువైపులా ఉన్న 20 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో 100 నుండి 120 రోజుల్లో చేతికొచ్చే... రొయ్యసాగును గత 20 సంవత్సరాలుగా సాగుచేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రొయ్యలకు వైట్​ఘాట్, ఎబ్రో, వైట్​స్పాట్ అనే వైరస్​లు సోకి పెట్టిన పెట్టుబడి రాక అప్పుల బారిన పడుతున్నామని ఆక్వారైతులు ఆవేదన చెందుతున్నారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న మత్స్యశాఖ అధికారులు తగిన సూచలిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చిన ఆక్వారైతులు అంటున్నారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డలో ఆక్వాకల్చర్ కోసం ప్రత్యేక ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని శిలాఫలకం వేశారు... కానీ ల్యాబ్ నిర్మాణానికి ఇంత వరకు ప్రారంభంకాలేదన్నారు. ప్రభుత్వ ల్యాబ్ అందుబాటులో లేక.. నీటి పరీక్షలు కోసం ప్రైవేట్ ల్యాబ్​లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్నారు. వనామి రొయ్యలకు వచ్చే వ్యాధులు, వైరస్​లపై మత్స్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పంచింది రైతులకు అవగాహన కల్పించాలని ఆక్వారైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ఆక్వా రైతుల చెంతకు సాంకేతికత.. త్వరలో 36 ప్రయోగశాలలు!

Intro:kit 736

ap_vja_32_14_vairusvalla_royyalu_mruthi_av_ap10044

నోట్ :-  ఈటివి భారత్  కోసం  స్టోరీ 
 
ఎందుకు పనికిరాని  చౌడు భూముల్లో ఒకప్పుడు డాలర్లు పండించారు  -   ఇప్పుడు అప్పులు పండిస్తున్నారు....

 దివిసీమలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్న నెలల్లో ఎలాంటి పంటలు పండని చౌడు భూముల్లో దివిసీమ రైతులు రొయ్యలు సాగుచేసి 
ఆ రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసి భారత దేశానికి కోట్ల రూపాయలు విదేశక మారక ద్రవ్యం తెచ్చిపెట్టారు.  సముద్రం ఆటుపోటులకు సముద్రం ఉప్పునీరు కృ ష్ణా నది ద్వారా సుమారు 30 కిలోమీటర్ల దూరం నదిలోకి ప్రవహించడం వలన కృష్ణానదికి అనుకుని ఇరువైపులా ఉన్న భూముల్లో సుమారు 20 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు.  బయటి జిల్లాల నుండి వందల సంఖ్యలో  పెద్ద రైతులు దివి సీమకు వచ్చి రొయ్యలు సాగుచేస్తున్నారు.    తక్కువ పెట్టుబడితో 100 నుండి 120 రోజుల్లో రెండితలు లాభాలు  రావడంతో గత 20 సంవత్సరాల క్రితం టైగర్ రొయ్యలు ఎక్కువగా సాగుచేసేవారు భారీగా లాభాలు నార్జించేవారు, 

 ప్రస్తుతం రొయ్యలకు వైట్ ఘాట్, (white gut) ఎబ్రో (ebroo), వైట్ స్పాట్ (white spot) రకం వ్యాధులు ఇలా అనేక రకం అయిన వ్యాధులు, వైరస్ సోకడం వలన పెట్టిన పెట్టుబడి రాక నష్టాల బారిన పడుతున్నారు దివి సీమ ఆక్వా  రైతులు.అవనిగడ్డ లో మత్యశాఖ అధికారి కార్యాలయం  ఉన్నప్పటికి  అక్కడి అధికారులు వనామి రైతులకు సూచనలు సలహాలు ఇస్తే కొంత వరకు నష్టాలు తగ్గించుకోవచ్చని ఆక్వా రైతులు అంటున్నారు. మత్యశాఖ అధికారులు ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   అవనిగడ్డ గ్రామంలో ఆక్వా కల్చర్ కోసం  ప్రత్యేక మైన ల్యాబ్ నిర్మాణం కోసం శిలాఫకం వేసారు  కాని ల్యాబ్ నిర్మాణానికి ఇంత వరకు  ఒక్కపని కూడా చేపట్టలేదు, రొయ్యల చెరువుల్లో నీటి పరీక్షల కోసం ప్రవేటు ల్యాబ్ లలో టెస్టింగ్ కోసం  ఆక్వా రైతులు ప్రవేటు ల్యాబ్ లలో  వేలాది రూపాయలు ఖర్చు చేయలేక లబోదిబో మంటున్నారు. వనామి రొయ్యలకు వచ్చే  వ్యాధులు మరియు వైరెస్ ల పై  సైంటిస్ట్ లు, మత్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పంచింది రైతులకు అవగాహనా కలిగించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. 
    
వాయిస్ బైట్స్
    ఆక్వా రైతులు           
 byts - etv bharat మొబైల్ ద్వారా పంపడమైనది.    





Body:రొయ్యకు వైరస్ స్టోరీ


Conclusion:రొయ్యకు వైరస్ స్టోరీ
Last Updated : Oct 16, 2019, 12:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.