ETV Bharat / state

ఏపీయూడబ్యూజే 63వ వార్షికోత్సవం.. రోగులకు పండ్లు పంపిణీ

author img

By

Published : Aug 17, 2020, 9:28 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు.

Distribution of fruits to patients on the occasion of 63rd anniversary of APUWJ
ఏపియుడబ్యూజె 63వ వార్షికోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపియూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు సారథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సి.ఐ శ్రీను, వైద్యులు శరత్ చంద్ర , శివప్రసాద్ ల చేతుల మీదుగా వారికి అందించారు. యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపియూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు సారథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సి.ఐ శ్రీను, వైద్యులు శరత్ చంద్ర , శివప్రసాద్ ల చేతుల మీదుగా వారికి అందించారు. యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

గుట్కా ప్యాకెట్లు, తెలంగాణ మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.