ETV Bharat / state

'తెదేపా చేసిన అభివృద్ధే తిరిగి అధికారాన్ని ఇస్తుంది'

రాష్ట్రంలో ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే.. తిరిగి తెదేపాకు పట్టం కడతాయని ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.

author img

By

Published : Apr 4, 2019, 2:58 PM IST

దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే.. తిరిగి తెదేపాకు పట్టం కడతాయని ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. గుడివాడ ప్రజలు తెదేపాను కోరుకుంటున్నారనీ.. ఇక్కడ అవినాష్ గెలుపు తథ్యమని చెప్పారు. రైతులు, మహిళలు, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిపై అసంతృప్తితో ఉన్నారని అవినాష్ అన్నారు. అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

నాటు తుపాకీతో సంచారం.. వ్యక్తి అరెస్టు

దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే.. తిరిగి తెదేపాకు పట్టం కడతాయని ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. గుడివాడ ప్రజలు తెదేపాను కోరుకుంటున్నారనీ.. ఇక్కడ అవినాష్ గెలుపు తథ్యమని చెప్పారు. రైతులు, మహిళలు, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిపై అసంతృప్తితో ఉన్నారని అవినాష్ అన్నారు. అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

నాటు తుపాకీతో సంచారం.. వ్యక్తి అరెస్టు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు... కంట్రిబ్యూటర్.

యాంకర్.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి లో ని బురలమ్మ డొంకలో తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన అందరినీ కలిచివేసింది. ఇంట్లో ఉన్న భార్య తో పాటు ఆమె తల్లిదండ్రులు మంగమ్మ , రామకృష్ణ లను బొప్పూడి లక్ష్మీ వెంకటరావు అనే వ్యక్తి నరికివేశాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్సపొందుతున్న బొప్పూడి అనిత 22 మృతి చెందారు. మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరు మందులకు కొలుకుంటున్నారు. మృతి చెందిన అనితకు 3 ఏళ్ళు చిన్నారి బాలుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Body:వీజీవల్స్....


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.