ETV Bharat / state

సీఎం సచివాలయానికి వెళ్లాలంటే... అంత హడావుడి ఎందుకు?

అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని జగన్ రైతులను అవమానిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లాలంటే అంత హడావుడి, అంత మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు.

author img

By

Published : Nov 5, 2020, 2:02 PM IST

సీఎం సచివాలయానికి వెళ్లటానికి ఎందుకు అంతహడావుడి
సీఎం సచివాలయానికి వెళ్లటానికి ఎందుకు అంతహడావుడి

పాదయాత్రలో ప్రజా ప్రభుత్వం అంటూ తిరిగిన జగన్.. ఇప్పుడు ప్రజలకు అందకుండా దాక్కుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లాలంటే అంత హడావుడి అంత మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని జగన్ రైతులను అవమానిస్తున్నారన్నారు. ప్రశాంతంగా జరిగే ఉద్యమంలో అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వమే మూడు రాజధానుల పేరుతో పెయిడ్ ఉద్యమం చేయిస్తున్నారని అన్నారు. వాళ్లకి అనుమతి ఇచ్చిన పోలీసులు అమరావతి రైతులకు ఎందుకు ఇవ్వరన్నారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉంచే వరకు పోరాటం ఆగదన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమే కాదు, ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. వైకాపాలో కూడా ఓటింగ్ పెడితే మూడొంతులు అమరావతే రాజధానికే ఓటు వేస్తారన్నారు.

ఇవీ చదవండి

పాదయాత్రలో ప్రజా ప్రభుత్వం అంటూ తిరిగిన జగన్.. ఇప్పుడు ప్రజలకు అందకుండా దాక్కుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లాలంటే అంత హడావుడి అంత మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని జగన్ రైతులను అవమానిస్తున్నారన్నారు. ప్రశాంతంగా జరిగే ఉద్యమంలో అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వమే మూడు రాజధానుల పేరుతో పెయిడ్ ఉద్యమం చేయిస్తున్నారని అన్నారు. వాళ్లకి అనుమతి ఇచ్చిన పోలీసులు అమరావతి రైతులకు ఎందుకు ఇవ్వరన్నారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉంచే వరకు పోరాటం ఆగదన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమే కాదు, ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. వైకాపాలో కూడా ఓటింగ్ పెడితే మూడొంతులు అమరావతే రాజధానికే ఓటు వేస్తారన్నారు.

ఇవీ చదవండి

నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.