ETV Bharat / state

రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 534కి చేరింది. కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడేసి చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి.

author img

By

Published : Apr 16, 2020, 10:55 AM IST

Updated : Apr 16, 2020, 11:03 AM IST

corona virus
corona virus

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా 9 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున వైరస్ బారిన పడ్డారు. వీరితో కలిపి రాష్ట్రంలో వైరస్ పీడితుల సంఖ్య 534కు చేరింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 14 మంది కరోనా వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారు. 20 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు.

corona virus
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా 9 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున వైరస్ బారిన పడ్డారు. వీరితో కలిపి రాష్ట్రంలో వైరస్ పీడితుల సంఖ్య 534కు చేరింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 14 మంది కరోనా వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారు. 20 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు.

corona virus
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు
Last Updated : Apr 16, 2020, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.