ETV Bharat / state

అనర్హులకు ఇళ్ల పట్టాలను ఇచ్చారని తహసీల్దార్​కు ఫిర్యాదు - krishna district updates

అనర్హులకు ఇళ్ల పట్టాలను ఇచ్చారని కృష్ణా జిల్లా బస్తిపాడు గ్రామస్థులు.. కల్లూరు తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ అన్నారు.

complaint to the kalluru tehsildar that house rails were given to the ineligible persons
అనర్హులకు ఇళ్ల పట్టాలను ఇచ్చారని తహసీల్దార్​కు ఫిర్యాదు
author img

By

Published : Feb 25, 2021, 7:17 PM IST

అర్హులైన వారికి కాకుండా వైకాపా నేతలు చెప్పిన వారికే కర్నూలు జిల్లాలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ ఆరోపించారు. పాణ్యం నియెజకవర్గంలోని బస్తిపాడు గ్రామంలో అనర్హులకు ఇళ్లపట్టాలను ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో గ్రామస్థులు.. కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబుకి ఫిర్యాదు చేశారు. బస్తిపాడు గ్రామంలో ఒకే ఇంటిలో ఐదుగురికి పట్టాలు ఇచ్చారని గౌరు చరితమ్మ తెలిపారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతామన్నారు.

అర్హులైన వారికి కాకుండా వైకాపా నేతలు చెప్పిన వారికే కర్నూలు జిల్లాలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ ఆరోపించారు. పాణ్యం నియెజకవర్గంలోని బస్తిపాడు గ్రామంలో అనర్హులకు ఇళ్లపట్టాలను ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో గ్రామస్థులు.. కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబుకి ఫిర్యాదు చేశారు. బస్తిపాడు గ్రామంలో ఒకే ఇంటిలో ఐదుగురికి పట్టాలు ఇచ్చారని గౌరు చరితమ్మ తెలిపారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతామన్నారు.

ఇదీ చదవండి

'యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.