ETV Bharat / state

నేడు గుడివాడలో పర్యటించనున్న సీఎం జగన్

కృష్ణా జిల్లా గుడివాడలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు.

author img

By

Published : Mar 10, 2021, 9:26 PM IST

Updated : Mar 11, 2021, 4:08 AM IST

రేపు గుడివాడలో పర్యటించనున్న సీఎం జగన్
రేపు గుడివాడలో పర్యటించనున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్.. నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి స్టేడియానికి చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి 11.50 గంటల వరకు స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి జగన్.. నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి స్టేడియానికి చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి 11.50 గంటల వరకు స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదీచదవండి

'ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తా'

Last Updated : Mar 11, 2021, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.