ETV Bharat / state

తెలంగాణ: వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

author img

By

Published : Nov 27, 2020, 12:09 PM IST

హైదరాబాద్​లో చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ కిందపడిపోయారు. పత్తర్ గట్టి డివిజన్​లో బహిరంగ సభ వేదిక చివర కుర్చీ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు.

Charminar MLA falling from the stage in old city hyderabad
వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే
వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

హైదరాబాద్​ చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి​ డివిజన్ బహిరంగ సభలో అహ్మద్​ పాల్గొన్నారు.

ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్​పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్​ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.

ఇవీచూడండి: నడికుడి ఎస్​బీఐ చోరీ కేసును ఛేదించిన పోలీసులు...ఇద్దరు అరెస్ట్​

వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

హైదరాబాద్​ చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి​ డివిజన్ బహిరంగ సభలో అహ్మద్​ పాల్గొన్నారు.

ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్​పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్​ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.

ఇవీచూడండి: నడికుడి ఎస్​బీఐ చోరీ కేసును ఛేదించిన పోలీసులు...ఇద్దరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.