ETV Bharat / state

'జగనన్న మీద అలక'.. డీఎస్సీ 2008 అభ్యర్థుల ఛలో విజయవాడ - vijayawada latest news

కాంట్రాక్ట్ పద్ధతిలో అంగీకారం తీసుకుని 7 నెలలు గడిచినా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ డీఎస్సీ 2008 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్​లో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా అభ్యర్థులు హాజరయ్యారు.

నిరసన తెలుపుతున్న అభ్యర్థులు
నిరసన తెలుపుతున్న అభ్యర్థులు
author img

By

Published : Nov 28, 2020, 4:04 PM IST

విజయవాడలోని ధర్నా చౌక్ లో డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన చేపట్టారు. డీఎస్సీ 2008 లో నష్టపోయిన తమ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో అంగీకార పత్రాలు తీసుకొని 7 నెలలు గడిచినా.. నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు.

చలో విజయవాడ, జగనన్న మీద అలక పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి 2193 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం తమ దస్త్రం ఆర్థిక శాఖా ముఖ్య కార్యదర్శి రావత్ వద్ద ఉందని చెప్పారు. వెంటనే తమకు జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

విజయవాడలోని ధర్నా చౌక్ లో డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన చేపట్టారు. డీఎస్సీ 2008 లో నష్టపోయిన తమ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో అంగీకార పత్రాలు తీసుకొని 7 నెలలు గడిచినా.. నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు.

చలో విజయవాడ, జగనన్న మీద అలక పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి 2193 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం తమ దస్త్రం ఆర్థిక శాఖా ముఖ్య కార్యదర్శి రావత్ వద్ద ఉందని చెప్పారు. వెంటనే తమకు జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్​: 'భారత్ బయోటెక్​'లో ప్రధాని.. కోవాగ్జిన్ సన్నద్ధతపై పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.