ETV Bharat / state

కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన భాజపా నేతలు - ఐషోలేషన్ సెంటర్ సందర్శించిన సోము వీర్రాజు తాజా వార్తలు

కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని రాష్ట్ర భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య, ఇతర సేవలు, సదుపాయాలను పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు. ఐసోలేషన్ నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నేత కుమారస్వామిని ప్రత్యేకంగా అభినందించారు.

BJP leaders visit covid Isolation Center
కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన భాజపా నేతలు
author img

By

Published : May 31, 2021, 9:15 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం గోపాల్ రావు ఠాగూర్ స్మారక సమితి, సేవా భారతి చిగురపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని రాష్ట్ర భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య, ఇతర సేవలు, సదుపాయాలను పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు.

ఖర్చు భరించడమే కాక.. ఐసోలేషన్ నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నేత కుమారస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నేతలు నాదెండ్ల మోహన్ కుమార్, ఫణి, రవి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం గోపాల్ రావు ఠాగూర్ స్మారక సమితి, సేవా భారతి చిగురపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని రాష్ట్ర భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య, ఇతర సేవలు, సదుపాయాలను పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు.

ఖర్చు భరించడమే కాక.. ఐసోలేషన్ నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నేత కుమారస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నేతలు నాదెండ్ల మోహన్ కుమార్, ఫణి, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

తెలంగాణ లాక్​డౌన్ : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌ తప్పనిసరి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.